ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోండి

ABN, First Publish Date - 2021-11-22T05:13:48+05:30

రహదారి ప్రయాణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్‌ ధరించాలని పాలకొండ డీఎస్పీ శ్రావణి అన్నారు. రేగిడి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆదివారం ప్రపంచ సంస్మరణ దినోత్సవంలో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న పాలకొండ డీఎస్పీ శ్రావణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ డీఎస్పీ శ్రావణి

రేగిడి, నవంబరు 21: రహదారి ప్రయాణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్‌ ధరించాలని పాలకొండ డీఎస్పీ శ్రావణి అన్నారు. రేగిడి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆదివారం ప్రపంచ సంస్మరణ దినోత్సవంలో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రేగిడి, పాలకొండ, వీరఘట్టం, వంగరకు  చెందిన ప్రమాద బాధిత కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎటువంటి సాయం, కేసుల సమాచారం, బీమా పరిహారానికి ఎటువంటి సహాయం కావాలన్నా పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీఐ శంకరరావు, ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ ఆలీ, పాలకొండ ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి, పాలకొండ, రేగిడి, వీరఘట్టం పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

   

Updated Date - 2021-11-22T05:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising