ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలంటీర్లపై చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2021-03-01T05:09:34+05:30

వైసీపీ నాయకులు పలు వార్డుల్లో వలంటీర్లతో ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష సహాయ ఎన్ని కల అధికారి, మునిసిపల్‌ కమిషనర్‌ డి.రాజగోపాలరావుకు ఆదివారం ఫి ర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటా ప్రచారం చేస్తున్న వలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కమిషనర్‌కు ఫిర్యాదుచేస్తున్న గౌతు శిరీష (
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పలాస: వైసీపీ నాయకులు పలు వార్డుల్లో వలంటీర్లతో ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర   ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష సహాయ ఎన్ని కల అధికారి, మునిసిపల్‌ కమిషనర్‌ డి.రాజగోపాలరావుకు ఆదివారం ఫిర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటా ప్రచారం చేస్తున్న వలంటీర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వలం టీర్లకు సంబంధించిన వీడియోలను విలేకరుల ఎదుట ప్రదర్శించారు. కాగా లిఖితపూర్వకంగా తమకు ఫిర్యాదు చేస్తే అటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హామీఇచ్చారు. తాము పట్టు కున్న వలంటీర్లను ప్రశ్నిస్తుంటే విధులకు రాజీనామా చేశామని చెబుతున్నారని, వాస్తవానికి వారంతా వైసీపీ సేవలో తరిస్తున్నారని శిరీష ఆరోపిం చారు.  ఆమె వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.

 


 

Updated Date - 2021-03-01T05:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising