ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోండి

ABN, First Publish Date - 2021-06-18T05:27:54+05:30

కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోండి

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్ఛాపురం: కరోనాబారిన పడి మృతి చెందిన కుటుంబసభ్యులతోపాటు ఉపాధి కోల్పోయిన పేదలకు  ఆదుకోవాలని  టీడీపీ పట్టణాధ్యక్షుడు కాళ్ల ధర్మారావు, రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీయాదవ్‌ కోరారు. ఈమేరకు గురువారం ఇచ్ఛాపురంలో ధర్నా నిర్వహించి  తహసీల్దార్‌ మురళీమోహనరావుకు వినతిపత్రం అందజేశారు.  కరోనా బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు, ఉపాధి కోల్పోయిన పేదలకు రూ.10 వేలు  అందించాలని కోరారు. బ్లాక్‌ఫంగస్‌ మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డి.ఢిల్లీరావు, నాయకులు ఎ.లీలారాణి, ధర్మరాజు, దిలీప్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-06-18T05:27:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising