ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-05-09T05:00:55+05:30

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి హెచ్చరిం చారు, శనివారం రాత్రి పాలకొండ రోడ్డులో అంబేద్కర్‌ కూడలిలో కర్ఫ్యూ అమలును పరిశీలించారు.

పాలకొండ రోడ్డులో కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్న డీఎస్పీ శ్రావణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ డీఎస్పీ శ్రావణి 

రాజాం: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి హెచ్చరిం చారు, శనివారం రాత్రి పాలకొండ రోడ్డులో అంబేద్కర్‌ కూడలిలో కర్ఫ్యూ అమలును పరిశీలించారు. వాహనాలతో వచ్చిన వారిని నిలిపి అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.  144వ సెక్షన్‌ అమల్లో ఉన్నందున బయట తిరిగితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని, దుకాణాలు తెరవవద్దని, ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు.  మాంసం, చేపలు విక్రయాలు కూడా చేపట్టవద్దన్నారు. ఆమెతో పాటు పట్టణ సీఐ పి.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

 


Updated Date - 2021-05-09T05:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising