ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీమా కంపెనీల ప్రైవేటీకరణ నిలిపివేయండి

ABN, First Publish Date - 2021-12-07T05:06:25+05:30

ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఐసీ ఈవీ బేస్‌ యూనిట్‌ పలాస అధ్యక్షుడు ఎన్‌.సుబ్బారావు డిమాండ్‌ చేశారు. సోమవారం కాశీబుగ్గ ఎల్‌ఐసీ కార్యాలయం ఆవరణలో ఐసీయూవీ బేస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఐపీవోపై నిరసన తెలిపారు.

కాశీబుగ్గలో నిరసన తెలియజేస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాశీబుగ్గ:  ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఐసీ ఈవీ బేస్‌ యూనిట్‌ పలాస అధ్యక్షుడు ఎన్‌.సుబ్బారావు డిమాండ్‌ చేశారు. సోమవారం కాశీబుగ్గ ఎల్‌ఐసీ కార్యాలయం ఆవరణలో ఐసీయూవీ బేస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఐపీవోపై నిరసన తెలిపారు. బీమా ప్రీమియంపై జీఎస్టీ రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎల్‌ఐసీ డీవో ఐసయ్య, కార్యదర్శి మదన్‌కుమార్‌, సర్వేశ్వరరావు, మౌళి, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-07T05:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising