ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు

ABN, First Publish Date - 2021-05-12T05:16:07+05:30

కొవిడ్‌ కేర్‌ కేం ద్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారని ఇచ్ఛాపురం నియోజ కవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ తెలిపారు.

వైద్యులతో మాట్లాడుతున్న సాయిరాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  వైసీపీ సమన్వయకర్త సాయిరాజ్‌  

ఇచ్ఛాపురం: కొవిడ్‌ కేర్‌ కేం ద్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారని ఇచ్ఛాపురం నియోజ కవర్గ వైసీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌  తెలిపారు. మంగళవారం పట్టణంలోని పకీర్‌పేట జంక్షన్‌లోగల ఓ నర్సింగ్‌ హోమ్‌లో ఏర్పాటుచేసిన కొవిడ్‌ ఆసుపత్రిని పరిశీలించారు. అనం తరం వైద్య సిబ్బందితో సమీక్షిం చారు. పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఉండేందుకు ఇచ్ఛాపురంలో కొవిడ్‌ ఆసుపత్రికి ఏర్పాటుచేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో తహసీల్దార్‌ మురళీమోహన్‌రావు, ఆసుపత్రి ఎండీ  రాజ్‌కుమార్‌, వైద్యులు పాపినాయుడు, సతీష్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-05-12T05:16:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising