ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వేటకు వెళ్లి ముగ్గురు మత్స్యకారులు మృతి

ABN, First Publish Date - 2021-08-14T21:40:00+05:30

శ్రీకాకుళం: సముద్రంలో చేపల వేటకు వెళ్లి ముగ్గురు మత్స్యకారులు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలంలో జరిగింది. దీంతో మృతుల స్వగ్రామం బందరువానిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: సముద్రంలో చేపల వేటకు వెళ్లి ముగ్గురు మత్స్యకారులు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలంలో జరిగింది. దీంతో మృతుల స్వగ్రామం బందరువానిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. అధికారులు తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలకు వైయస్సార్ బీమా పథకం అందేలా చూడాలని జిల్లా మత్స్యకారుల సాగర్ సంఘం అధ్యక్షుడు కోనాడ నర్సింగరావు కోరారు. 

Updated Date - 2021-08-14T21:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising