ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: శ్రీకాకుళం జిల్లాలో పడవ బోల్తా.. ఒకరు మృతి

ABN, First Publish Date - 2021-08-14T13:15:34+05:30

జిల్లాలోని గార మండలం బందరువానిపేట తీరంలో విషాదం చోటు చేసుకుంది వేకువ జామున చేపల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలోని గార మండలం బందరువానిపేట తీరంలో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ వేకువ జామున చేపల వేటకు వెళ్లిన పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. పడవలో ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు మత్స్యకారులు గల్లంతవగా ఒకరు మృతి చెందారు. సురక్షితంగా బయటపడ్డ మిగిలిన ముగ్గురు మత్స్యకారులు.. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన  ముగ్గురు మత్స్యకారుల కోసం తోటి మత్స్యకారులు, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2021-08-14T13:15:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising