ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు

ABN, First Publish Date - 2021-03-09T06:35:35+05:30

వాటపాగు సచివాలయంలో హాజరుకాని సిబ్బందికి ఐటీడీఏ పీవో శ్రీధర్‌ షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ ఎంపీడీవోకు మెమో జారీచేసిన ఐటీడీఏ పీవో

పాలకొండ: వాటపాగు సచివాలయంలో హాజరుకాని సిబ్బందికి ఐటీడీఏ పీవో శ్రీధర్‌ షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. సోమవారం వాటపాగు, వెలగవాడ సచివాల యాలను శ్రీధర్‌  పరిశీలించారు. ఈ సందర్భంగా హాజరు రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సరైన పర్యవేక్షణలేదన్న కారణంతో పాలకొండ ఎంపీడీవోకు మెమో జారీచేసినట్టు పీవో తెలిపారు.

Updated Date - 2021-03-09T06:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising