ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల పిట్టగోడ కూలి విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2021-04-21T06:16:48+05:30

పాఠశాల పిట్టగోడ కూలి ఐదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు.

మృతి చెందిన లిఖితేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగవరం,ఏప్రిల్‌ 20 : పాఠశాల పిట్టగోడ కూలి ఐదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు.పోలీసుల కథనం మేరకు..... గంగవరం మండలం జీఎల్‌ఎస్‌ ఫారం ప్రాథమిక పాఠశాలలో మొరం పంచాయతీ రాజీవ్‌ కాలనీకి చెందిన లిఖితేశ్వర్‌ (12) చదువుకుంటున్నాడు. శెలవుల నేపథ్యంలో విద్యార్థులకు మంగళవారం కోడిగుడ్లు, చిక్కీలు పంపిణీ చేయడానికి ఉపాధ్యాయులు పాఠశాలకు రాగా లిఖితేశ్వర్‌ వెళ్లాడు.అక్కడే ఆడుకుంటుండగా పాఠశాల పిట్టగోడ కూలి లిఖితేశ్వర్‌పై పడడంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు గంగాధరం, లతాశ్రీ భోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-04-21T06:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising