ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో పారిశుధ్య పనులు

ABN, First Publish Date - 2021-05-10T04:33:50+05:30

కరోనా విజృంభిస్తున్న తరుణంలో గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం లేదని ఆది వారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘పరిశుభ్రత గాలికి..’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. డీపీవో ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయించారు.

మడపాంలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసన్నపేట, మే 9: కరోనా విజృంభిస్తున్న తరుణంలో గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం లేదని ఆది వారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘పరిశుభ్రత గాలికి..’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. డీపీవో ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయించారు. కాలువల్లోని మురుగు తొలగించడంతో పాటు బావుల్లో క్లోరినేషన్‌ చేపట్టారు. వీధుల్లో హైపో క్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశారు. మడపాం, పోతయ్యవలస, తామరాపల్లి, జమ్ము, కిళ్లాంల్లో ఆదివారం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు కార్యదర్శులు తెలిపారు. 

 


 

Updated Date - 2021-05-10T04:33:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising