ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ ఈయూ కార్మికుల నిరసన

ABN, First Publish Date - 2021-03-01T05:13:31+05:30

నెక్‌ రీజియన్‌లో తిరుగుతున్న తొమ్మిది ఆర్టీసీ బస్సు రూట్‌ల్లో సర్వేచేసి రన్నింగ్‌ కాలాన్ని నిర్ణయించాలని ఎం ప్లాయీస్‌ యూనియన్‌ రీజియన్‌ నాయకులు బాసూరు కృష్ణ మూర్తి డిమాండ్‌ చేశారు.

ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ: నెక్‌ రీజియన్‌లో తిరుగుతున్న తొమ్మిది ఆర్టీసీ బస్సు రూట్‌ల్లో సర్వేచేసి రన్నింగ్‌ కాలాన్ని నిర్ణయించాలని ఎం ప్లాయీస్‌ యూనియన్‌ రీజియన్‌ నాయకులు బాసూరు కృష్ణ మూర్తి డిమాండ్‌ చేశారు.  పాలకొండ ఆర్టీసీ డిపో ఎదుట ఎం ప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు, కార్మికులు ఆదివారం ధర్నా చేశారు. పలాస, పాలకొండ, సాలూరు, పార్వతీపురం డిపోల్లో సూపర్‌వైజర్లను బెదిరింపులకు గురిచేసిన వారిపై సర్వేచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. 

 

Updated Date - 2021-03-01T05:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising