ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగరపువలస వద్ద రోడ్డు ప్రమాదం... జిల్లావాసి మృతి

ABN, First Publish Date - 2021-04-20T05:23:12+05:30

సైరిగాం గ్రామానికి చెందిన కొర్ను ఆదినారాయణ (38) విశాఖ జిల్లా తగరపువలస వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలుమూరు : సైరిగాం గ్రామానికి చెందిన కొర్ను ఆదినారాయణ (38) విశాఖ జిల్లా తగరపువలస వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. విశాఖలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న ఆదినారాయణ... తన ద్విచక్రవాహనంపై డ్యూటీకి వెళ్తుండగా లారీ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఆదినారాయణకు తల్లిదండ్రులు లక్ష్మి, రామ్మూర్తి, భార్య గీతాపార్థవి, ఇద్దరు కుమారులు రేవంత్‌, నిహార్‌ ఉన్నారు. పెద్ద దిక్కుగా ఉన్న ఆదినారాయణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే ఆదినారా యణ మృతితో సైరిగాంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

Updated Date - 2021-04-20T05:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising