ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూలకు చేరిన బియ్యం బండి

ABN, First Publish Date - 2021-06-19T05:25:37+05:30

మూలకు చేరిన బియ్యం బండి

మొరాయించిన బియ్యం వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీలర్‌ ఇంటివద్దే రేషన్‌ పంపిణీ

వంగర : ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు అందించే బియ్యం బండి మూలకు చేరడంతో డీలర్‌ ఇంటి వద్దే సరుకులు పంపిణీ చేస్తున్న పరిస్థితి మండలంలో చోటుచేసుకుంది. మూడు పంచాయతీల పరిధిలోని వీవీఆర్‌ పేట, జేకే గుమ్మడ, రాజులగుమ్మడ, రుషింగి, చినరాజుల గుమ్మడ గ్రామాల్లో బియ్యం పంపిణీ కోసం ఏర్పాటు చేసిన వాహనం మరమ్మతులకు గురైంది. దీంతో సకాలంలో బియ్యం పంపిణీ చేయక పోవడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 1683 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు ఉన్నారు. డీలర్‌ గోప్యంగా ఇంటి వద్ద సరుకులు పంపిణీ చేస్తు న్నట్లు తెలిసింది.  ఈ విషయమై తహసీల్దార్‌ ఐజాక్‌ వద్ద ప్రస్తావించగా వాహనం మొరాయించిన విషయం తన దృష్టికి రాలేదని, దీనిపై ఆరా తీస్తానన్నారు.

Updated Date - 2021-06-19T05:25:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising