ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్ల తొలగింపు అన్యాయం

ABN, First Publish Date - 2021-09-04T05:26:41+05:30

వివిధ కారణాలతో సామాజిక పింఛన్లు తొలగించడం అన్యాయమని టీడీపీ నేతలు అన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు.

జలుమూరు: ఎంపీడీవో గోపాలకృష్ణకు వినతిపత్రం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

 జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల నిరసనలు

  అధికారులకు వినతి పత్రాలు అందజేత

(ఆంధ్రజ్యోతి బృందం)

వివిధ కారణాలతో సామాజిక పింఛన్లు తొలగించడం అన్యాయమని టీడీపీ నేతలు అన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇప్ప టి సీఎం జగన్‌ పింఛన్‌ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చి, ఇప్పుడు వివిధ కారణాలతో కోత విధించడం దారుణమన్నారు. దీంతో అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, ఇతర పింఛనుదారులు రోడ్డున పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణం పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ అధి కారులకు వినతిపత్రాలను అందించారు. కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 


 

Updated Date - 2021-09-04T05:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising