ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తితలీ’ పరిహారం అందించండి

ABN, First Publish Date - 2021-04-11T05:11:26+05:30

తితలీ తుఫాన్‌తో నష్టపోయిన ఉద్దానం బాధిత రైతులకు సీఎం జగన్‌ పెంచిన పరిహారాన్ని తక్షణమే అందజేయాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్‌చేశారు.

మాట్లాడుతున్న మాధవరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిపురం : తితలీ తుఫాన్‌తో నష్టపోయిన ఉద్దానం బాధిత రైతులకు సీఎం జగన్‌ పెంచిన పరిహారాన్ని తక్షణమే అందజేయాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్‌చేశారు. శనివారం మందస మండలంలోని హరిపురంలోని మార్పు ట్రస్టు భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పరిహారం రెట్టింపు చేసి రెండున్నరేళ్లు గడిచాయని, పరిహారం కింద రూ.90 కోట్లు విడుదలచేసినట్లు జీవో ఇచ్చి ఏడాది గడిచినా నేటికీ అందలేదన్నారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం మండ లాధ్యక్షులు మామిడి భీమారావు, బైరి కూర్మారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-11T05:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising