ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు మెరుగైన సేవలు అందించండి

ABN, First Publish Date - 2021-10-23T04:53:21+05:30

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీతంపేట ఐటీడీఏ పీవో బి.నవ్య ఆదేశించారు. శుక్రవారం పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. హిరమండలం, అంబావల్లి సచివాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు.

సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న పీవో నవ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిరమండలం: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీతంపేట ఐటీడీఏ పీవో బి.నవ్య ఆదేశించారు. శుక్రవారం  పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. హిరమండలం, అంబావల్లి సచివాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివ రాలు ప్రజలందరికీ తెలిసేలా జాబితాలను ప్రదర్శించాలని సూచించారు. అనంతరం హిరమండలం పీహెచ్‌సీని సందర్శించారు.  ఎంపీడీవో వెంకటరాజు, వైద్యాధికారి హేమలత ఉన్నారు.

 

Updated Date - 2021-10-23T04:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising