ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరసనలకు అనుమతి లేదు

ABN, First Publish Date - 2021-04-22T05:12:15+05:30

డివిజన్‌ పరిధిలో సమ్మెలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని డీఎస్పీ శ్రావణి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎస్పీ శ్రావణి

పాలకొండ: డివిజన్‌ పరిధిలో సమ్మెలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని డీఎస్పీ శ్రావణి తెలిపారు. బుధవారం రాత్రి పాలకొండలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ సామూహికంగా వచ్చి నిరసన తెలిపితే  కరోనా మరింత అధికంగా వ్యాప్తి చెందే అవకాశంఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిరస నలకు అనుమతి ఇవ్వడంలేదని చెప్పారు. నిరసనల సమయంలో విధుల్లో ఉన్న నలుగురు సిబ్బంది కరోనా బారినపడ్డారని తెలిపారు. ఇప్పటికే డివిజన్‌లో తొమ్మిది మందికి కరోనా సోకిందని  చెప్పారు. ఎవరైనా న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఆయా కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వాలి తప్పా నిరసనలు తెలియజేయవద్దని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. సమావేశంలో ఆమెతోపాటు సీఐ శంకరరావు, ఎస్‌ఐ ప్రసాద్‌లు ఉన్నారు.


 

Updated Date - 2021-04-22T05:12:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising