ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతి, దుబారా వల్లే విద్యుత్‌ కోతలు

ABN, First Publish Date - 2021-10-17T05:21:46+05:30

సీఎం జగన్‌ అవినీతి, దుబారా వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతల చేతివాటం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకుంటున్నాయన్నారు.

మాట్లాడుతున్న కళావెంకటరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు 

రాజాం. అక్టోబరు 16: సీఎం జగన్‌ అవినీతి, దుబారా వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతల చేతివాటం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకుంటున్నాయన్నారు. యూనిట్‌కు రూ.20 చెల్లించి ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లోటును అధిగమించి విద్యుత్‌ను సాధించామన్నారు.  ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలకు జగన్‌ ప్రభుత్వం రూ.12 వేల కోట్లు బకాయి పడిందన్నారు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో ప్రజల నెత్తిన భారం మోపారని విమర్శించారు. రెండున్నరేళ్లలో వినియోగదారులపై రూ.36,802 కోట్లు భారం మోపారని ఆరోపించారు.

 

Updated Date - 2021-10-17T05:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising