ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో ధరలు తగ్గించాలి

ABN, First Publish Date - 2021-03-06T05:43:02+05:30

కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని ఇచ్ఛాపురం బోర్డర్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు.

ధర్నా చేస్తున్న సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్ఛాపురం: కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని ఇచ్ఛాపురం బోర్డర్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం పురుషోత్తపురం జాతీయ రహదారి పై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గంటపాటు రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షు డు ముడియా జానికిరామిరెడ్డి, యు.శ్యాంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T05:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising