ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనితీరు మెరుగుపడాలి

ABN, First Publish Date - 2021-12-10T05:06:33+05:30

సచివాలయాల సిబ్బంది పనితీరు మెరుగుపడాలని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి అన్నారు. కొత్తపల్లి, బెల్లుపటియా, కొంకడాపుట్టి సచివాలయాలను ఆయన గురువారం పరిశీలించారు.

సిబ్బందితో మాట్లాడుతున్న సీఈవో లక్ష్మీపతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిపురం : సచివాలయాల సిబ్బంది పనితీరు మెరుగుపడాలని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి అన్నారు. కొత్తపల్లి, బెల్లుపటియా, కొంకడాపుట్టి సచివాలయాలను ఆయన గురువారం పరిశీలించారు. సిబ్బంది బయోమెట్రిక్‌ హాజరు, సంక్షేమ పథకాల కేటాయింపులు, ఈ-సర్వీసెస్‌, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయా సచివాలయ భవన నిర్మాణ పనులను తనిఖీలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమలరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు అగ్గున్న సూర్యారావు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-10T05:06:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising