ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆక్సిజన్‌ మరణాల’న్నీ ప్రభుత్వ హత్యలే

ABN, First Publish Date - 2021-06-22T11:59:45+05:30

‘‘ఆక్సిజన్‌ అందక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కింజరాపు


శ్రీకాకుళం: ‘‘ఆక్సిజన్‌ అందక చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో చాలా మంది కరోనా బాధితులు మృతి చెందారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. కొవిడ్‌ రోగులకు సకాలంలో ఆక్సిజన్‌ అందించలేని చేతకాని ప్రభుత్వమిది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి’’ అని శ్రీకాకుళం పార్లమెంట్‌ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ తదితరులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లత్కర్‌కు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2021-06-22T11:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising