ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్మీనృసింహుడికి అరటి గెలల నైవేద్యం

ABN, First Publish Date - 2021-02-23T05:30:00+05:30

భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చెట్లతాండ్రలోని లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం భక్తులు పెద్దఎత్తున అరటి గెలలు నైవేద్యంగా సమర్పించారు. వేలాది అరటి గెలలతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఏటా భీష్మ ఏకాదశి నాడు

ఆలయ ఆవరణలో భక్తులు కట్టిన అరటి గెలలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




చెట్లతాండ్రలో ఆధ్యాత్మిక శోభితం                                                            

చెట్లతాండ్ర (సంతబొమ్మాళి), ఫిబ్రవరి 23: భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చెట్లతాండ్రలోని లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం భక్తులు పెద్దఎత్తున అరటి గెలలు నైవేద్యంగా సమర్పించారు. వేలాది అరటి గెలలతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఏటా భీష్మ ఏకాదశి నాడు అరటి గెలలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా మంగళవారం ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులుదీరారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి తరలివచ్చారు. మొత్తం పది వేల అరటి గెలలు కట్టినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. మూడురోజుల పాటు సాగే వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసినట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. 



Updated Date - 2021-02-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising