ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దు సమస్యపై ఒడిశా యువకుడి పాదయాత్ర

ABN, First Publish Date - 2021-10-17T05:15:59+05:30

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ ఒడిశా రూర్కెలా ప్రాంతా నికి చెందిన సామాజిక కార్యకర్త ముక్తీకాంత్‌ బిస్వాస్‌ పాదయాత్ర చేస్తున్నాడు. ఈనెల 2న బయలుదేరిన ఈ యువకుడు శుక్రవారానికి టెక్కలి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. అమరావతిలో సీఎం జగన్‌ని కలిసి ఈ సమస్య వివరించేందుకు పాదయాత్రగా బయలుదేరానన్నాడు.

మాట్లాడుతున్న ముక్తీకాంత్‌ బిస్వాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ ఒడిశా రూర్కెలా ప్రాంతా నికి చెందిన సామాజిక కార్యకర్త ముక్తీకాంత్‌ బిస్వాస్‌ పాదయాత్ర చేస్తున్నాడు. ఈనెల 2న బయలుదేరిన ఈ యువకుడు శుక్రవారానికి టెక్కలి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. అమరావతిలో సీఎం జగన్‌ని కలిసి ఈ సమస్య వివరించేందుకు పాదయాత్రగా బయలుదేరానన్నాడు. ఇటీవల ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో తరచూ అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవే దన వ్యక్తంచేశారు. పోలీసు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, దీనివల్ల వివాదాలు జరుగుతున్నాయన్నారు. అందు వల్ల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. 

 

Updated Date - 2021-10-17T05:15:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising