ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒడిశా మద్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-04-21T05:07:57+05:30

మండలంలోని నారిపేటలో ఒడిశా మద్యం ఎస్‌ఈబీ అధికారులు మంగళవా రం స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమదాలవలస: మండలంలోని నారిపేటలో ఒడిశా మద్యం ఎస్‌ఈబీ అధికారులు మంగళవా రం స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఈబీ అధికారుల కథనం మేరకు... నారిపేట గ్రామానికి చెందిన కె.పాపారావుతో కలిసి కొత్తవలసకు చెందిన పి.కల్యాణి ఒడిశాలో మద్యం కొనుగోలు చేశారు. ఈమద్యం నిల్వచేసినట్లు సమా చారం మేరకు సిబ్బంది మంగళ వారం దాడిచేశారు. నారిపేటలో ఇంటి యజమాని పాపారావును అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.ఈ మేరకు20 బాక్సుల్లో 1000 ఒడిశా మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ అక్కడ ధర ప్రకారం రెండులక్షలు, ఆంధ్రప్రదేశ్‌ ధర ప్రకారం నాలుగు లక్షలు ఉంటుందని  పోలీసులు అంచనా వేశారు. ఈ మేరకు వారిద్దరిని  అదుపులోకి తీసుకొని మద్యాన్ని సీజ్‌చేసి కేసునమోదు చేసినట్లు ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌  మూర్తిబాబు తెలిపారు. 


 


Updated Date - 2021-04-21T05:07:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising