ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతలకు నోటీసులు

ABN, First Publish Date - 2021-11-05T05:30:00+05:30

కొవిడ్‌ నిబంధనలను అతిక్రమించి అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాల ర్యాలీ చేపట్టిన సంఘటనలో పలువురు టీడీపీ నేలకు శుక్రవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి రూరల్‌: కొవిడ్‌ నిబంధనలను అతిక్రమించి అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాల ర్యాలీ చేపట్టిన సంఘటనలో పలువురు టీడీపీ నేలకు శుక్రవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 2న నందిగాంలో టీడీపీ నేతల విగ్రహావిష్కరణకు సంబంధించి కొవిడ్‌ నిబంధనలను పాటించకుండా, ర్యాలీకి అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించడంపై టెక్కలికి చెందిన  టీడీపీ నేతలక నోటీసు లిచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరినట్లు ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపారు. టీడీపీ మండల,  పట్టణ అధ్యక్షులు బగాది శేషగిరి, కోళ్ల లవకుమార్‌తో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేశారు. 



 

Updated Date - 2021-11-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising