ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నౌపడ ఏఎస్‌ఐ నిజాయితీ

ABN, First Publish Date - 2021-05-18T04:52:15+05:30

తనకు దొరికిన పర్సును బాధితురాలికి అప్పగించి ఏఎస్‌ఐ మెట్ట చంద్రరావు నిజాయితీని నిరూపించుకున్నారు.

విజయకు మనీ పర్సు అందిస్తున్న నౌపడ ఎస్‌ఐ మహ్మద్‌ యాసీన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నౌపడ (సంతబొమ్మాళి), మే 17: తనకు దొరికిన పర్సును బాధితురాలికి అప్పగించి ఏఎస్‌ఐ మెట్ట చంద్రరావు నిజాయితీని నిరూపించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మూలపేటకి చెందిన విజయ ద్విచక్ర వాహనంపై సోమవారం నౌపడ వచ్చారు. తిరుగు ప్రయా ణంలో ఆమె పర్సు మార్గ మధ్యం లో జారిపోయింది. నౌపడ-మూల పేట మార్గంలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ చంద్రరావుకు ఈ పర్సు దొరికింది. దీనిలో రూ.7 వేల నగదు ఉంది. పర్సులో ఉన్న వివరాలమేరకు బాధితురాలికి సమాచారం అందించారు. ఆమెను నౌపడ స్టేషన్‌కు పిలిపించి ఆ పర్సును ఎస్‌ఐ మహ్మద్‌యాసీన్‌ అందించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ చంద్రరావును ఎస్‌ఐతో పాటు బాధితురాలు అభినందించారు.

Updated Date - 2021-05-18T04:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising