ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఎంసీల బలోపేతానికి చర్యలు

ABN, First Publish Date - 2021-10-19T05:11:24+05:30

ఏఎంసీల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. సోమ వారం పద్మనాభపురం మార్కెట్‌ యార్డులో చైర్మన్‌ పీవీ సతీష్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస, అక్టోబరు 18:  ఏఎంసీల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని మంత్రి  సీదిరి అప్పలరాజు తెలిపారు. సోమవారం  పద్మనాభపురం మార్కెట్‌ యార్డులో చైర్మన్‌ పీవీ సతీష్‌ అధ్యక్షతన  సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు మేలు చేసేలా కార్యక్రమాలు రూ పొందిస్తామన్నారు. జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పన, గోదా ములు, కోల్డ్‌ స్టోరేజీ, హైవేపై క్యాజూ బజారు  నిర్మాణం, తక్కు వ వడ్డీకి రుణాలు, రైతుబజారు, జీడి పరిశోధన కేంద్రం ఏర్పా టు, పలాస జీడి పప్పు టీటీడీ కొనుగోలు చేయడంపై తీర్మానిం చారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘాల అధ్యక్షులు మల్లా సురేష్‌ కుమార్‌, మల్లా రామేశ్వరరావు, ఏఎంసీ  కార్యదర్శి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-19T05:11:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising