ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులకు పథకాలు అందేలా చర్యలు

ABN, First Publish Date - 2021-07-31T05:18:43+05:30

అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు కోరారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వీఆర్వోలతో సమీక్షించారు.

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస రూరల్‌: అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు  కోరారు. శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయంలో మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వీఆర్వోలతో  సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలను సచివాలయం ఉద్యోగులు అందుకోకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. అనంతరం జేసీ సుమిత్‌కుమార్‌ సమస్యలు పరిష్కరించేందుకు సచివాలయ ఉద్యోగులు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. చైర్మన్‌ బల్ల గిరిబాబు పాల్గొన్నారు. 

 


 

Updated Date - 2021-07-31T05:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising