ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే 31న ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2021-03-08T05:20:59+05:30

మడపాంలోని వంశధార నదీతీరాన 180 అడుగుల ఎత్తులో నిర్మాణం చేసిన ఆభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాన్ని మే 31 నుంచి మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్లు రామభక్త హనుమాన్‌ సేవా సంఘ సభ్యులు శ్రీకాంత్‌, సూర్యనారాయణ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసన్నపేట: మడపాంలోని వంశధార నదీతీరాన 180 అడుగుల ఎత్తులో నిర్మాణం చేసిన ఆభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాన్ని మే 31 నుంచి  మూడు రోజులు పాటు నిర్వహించనున్నట్లు రామభక్త హనుమాన్‌ సేవా సంఘ  సభ్యులు శ్రీకాంత్‌, సూర్యనారాయణ చెప్పారు. ఈ విషయమై భద్రాచలం నుంచి ప్రచారయాత్ర ప్రారంభించనున్నామని వారు పేర్కొన్నారు.

Updated Date - 2021-03-08T05:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising