ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-17T04:23:29+05:30

మద్యం మత్తులో వ్యక్తి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రణస్థలం: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం నక్కపల్లి గ్రామానికి చెందిన బి.చిట్టిబాబు అనేవ్యక్తి మద్యం మత్తులో ఆదివారం మృతి చెందినట్లు జేఆర్‌పురం ఎస్‌ఐ కంది వాసునారాయణ తెలిపారు. రణస్థలానికి సమీపంలో ఉన్న మద్యం దుకాణం వద్ద మధ్యాహ్నం మద్యం సేవించి సకాలంలో నీరు అందకపోవడంతో చిట్టిబాబు మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Updated Date - 2021-05-17T04:23:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising