ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిట్టుబాటు ధరపై చట్టం చేయండి

ABN, First Publish Date - 2021-10-22T05:25:07+05:30

రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిం చేందుకు గ్యారంటీ చట్టం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహన్‌రావు, అభ్యుద య రైతు ఖండాపు ప్రసాదరావు డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న రైతు సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాలకొండ రూరల్‌: రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిం చేందుకు గ్యారంటీ చట్టం చేయాలని  ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహన్‌రావు, అభ్యుద య రైతు ఖండాపు ప్రసాదరావు డిమాండ్‌ చేశారు. గురువారం పాలకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌భేరి ఘటనలో నిందితులను అరెస్టు చేయాలని కోరారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన అణచివేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అప్పలనాయుడు, రామినాయుడు పాల్గొన్నారు.

  

 


Updated Date - 2021-10-22T05:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising