ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల వైసీపీ పాలనలో భూ కబ్జాలు

ABN, First Publish Date - 2021-06-14T04:42:23+05:30

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూ కబ్జాలు పెరిగిపోయాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడదల చేశారు.

కళావెంకటరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ‘కళా’

రాజాం, జూన్‌ 13: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూ కబ్జాలు పెరిగిపోయాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడదల చేశారు.  కబ్జాదారులెవరో, అవి నీతిపరులెవరో రాష్ట్ర ప్రజలకే కాదు గూగుల్‌కి కూడా తెలుసన్నారు. టీడీపీకి చెందిన బడుగు, బలహీన వర్గాల నాయకులను అణిచి వేసేందుకు జగన్‌ కంకణం కటు ్టకున్నారని ఆరోపించారు. లేని కబ్జాలు ఉన్నట్టు చూపుతూ కావాలనే టీడీపీ నాయ కులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో విశాఖపట్నంలో వైసీపీ నేతలు ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు.  

 

Updated Date - 2021-06-14T04:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising