ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలకు లఖిదాసుపురం విద్యార్థులు

ABN, First Publish Date - 2021-12-06T05:06:20+05:30

జయవాడలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయిలో కళా ఉత్సవానికి లఖిదాసుపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు చమళ్ల సాత్విక, వంకల హేమసుందర రావు ఎంపికయ్యారని హెచ్‌ఎం చిలుకు కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు డీఈవో బి.లింగే శ్వరరెడ్డి నుంచి ఉత్తర్వులు అందాయన్నారు.

రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలకు ఎంపికైన సాత్విక, హేమసుందరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగాం: విజయవాడలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయిలో కళా ఉత్సవానికి లఖిదాసుపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు  చమళ్ల సాత్విక, వంకల హేమసుందర రావు ఎంపికయ్యారని హెచ్‌ఎం చిలుకు కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు డీఈవో బి.లింగే శ్వరరెడ్డి నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. ఈనెల 2న విద్యాశాఖ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో వీరు పాల్గొని విజేతలుగా నిలిచారన్నారు. సాత్విక శిల్పకళ 3డి విభాగం, హేమసుందరరావు జానపద నృత్యం విభాగంలో రాష్ట్ర విద్యా పరిశోధన మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ డా.బీఆర్‌ అంబేడ్కర్‌, జగ్జీవన్‌ రామ్‌ సామాజిక భవనంలో జరిగే కళా ఉత్సవాల్లో  పాల్గొంటారని పేర్కొన్నారు.

  

Updated Date - 2021-12-06T05:06:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising