ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండోరోజూ కొనసాగిన తనిఖీలు

ABN, First Publish Date - 2021-09-19T05:11:42+05:30

రాజాం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ అధికారులు రెండో రోజూ శనివారం తనిఖీలు చేశారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయే వరకూ తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. గత రెండేళ్లలో జరిగిన భూముల క్రయ విక్రయాలు, చలానాలు, ఇతర లావాదేవీలకు సంబంధించి రికార్డులను పరిశీ లించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌: రాజాం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ అధికారులు రెండో రోజూ శనివారం తనిఖీలు చేశారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయే వరకూ తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. గత రెండేళ్లలో జరిగిన భూముల క్రయ విక్రయాలు, చలానాలు, ఇతర లావాదేవీలకు సంబంధించి రికార్డులను పరిశీ లించారు. ఇటీవల గడిముడిదాం చర్చి భూముల రిజిస్ట్రేషన్ల విషయంపై కూడా అధికారుల దృష్టి సారించినట్లు తెలిసింది. ఇదే వ్యవహారంలో పాలకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెండ్‌ అయిన నేప థ్యంలో చర్చి భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయా లేదా అనే అంశాన్ని లోతుగా పరిశీలించినట్లు సమాచారం. తనిఖీల నేపథ్యంలో శనివారం కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. వివరాలు వెల్లడించేందుకు తనిఖీ బృందం నిరాకరించింది. 

 

Updated Date - 2021-09-19T05:11:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising