ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ పదవుల్లో గిరిజనులకు అన్యాయం

ABN, First Publish Date - 2021-07-24T05:14:41+05:30

రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన పదవుల పందేరంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని, రానున్న రోజుల్లోనైనా న్యాయం చేయాలని గిరిజన సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి సీదిరి అప్పలరాజును స్థానిక వైసీపీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు.

మంత్రికి వినతిపత్రం అందిస్తున్న గిరిజన సంఘ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిరిజన సంఘ నాయకులు

పలాస, జూలై 23 : రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన పదవుల పందేరంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని, రానున్న రోజుల్లోనైనా న్యాయం చేయాలని గిరిజన సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి సీదిరి అప్పలరాజును స్థానిక వైసీపీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ నాయ కులు, ఆదివాసీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సవర జగన్నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల 137 వివిధ పదవులు ప్రభుత్వం ఇచ్చిందని, అందులో గిరిజనులకు ప్రాధాన్యత లేకపోవడం దుర దృష్టకరమన్నారు. వచ్చేనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జిల్లాలో ఎక్కడ నిర్వహిస్తారో ప్రకటించి, ఘనంగా నిర్వహించాలని కోరారు. మంత్రిని కలుసుకున్న వారిలో ఆదివాసీ సంఘ నాయకులు సవర మోహనరావు, రామారావు, విజయ్‌, చిత్రశేను, సవర సీతారాం తదితరులు ఉన్నారు.

 

Updated Date - 2021-07-24T05:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising