ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srikakulam లో దారుణం.. కట్టుకున్న భార్యపై కాల్పులు

ABN, First Publish Date - 2021-10-17T16:49:13+05:30

శ్రీకాకుళం : జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై భర్త నాటు తుపాకీతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం : జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై భర్త నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. మెలియాపుట్టి మండలం భరణికోటలో ఆదివారం నాడు ఈ ఘటన  చోటుచేసుకుంది. భర్త జోగారావు జరిపిన ఈ కాల్పుల్లో భార్య పద్మ అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ కలహాలే కారణమని ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాల్పులు జరిపిన అనంతరం జోగారావు పరారైనట్లు తెలుస్తోంది. ఆ దుండగుడిని కఠినంగా శిక్షించాలని పద్మ కుటుంబీకులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-10-17T16:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising