ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌ఎంలు బాధ్యతగా వ్యవహరించాలి

ABN, First Publish Date - 2021-12-01T05:14:14+05:30

ప్రభుత్వ ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా ప్రధా నోపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. నౌపడా ఆర్‌ఎస్‌ ప్రణవి డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం టెక్కలి డివిజన్‌ స్థాయి హెచ్‌ఎంల సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న డీఈవో లింగేశ్వరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డీఈవో లింగేశ్వరరెడ్డి

టెక్కలి: ప్రభుత్వ ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా ప్రధా నోపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. నౌపడా ఆర్‌ఎస్‌ ప్రణవి డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం టెక్కలి డివిజన్‌ స్థాయి హెచ్‌ఎంల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత పాఠ శాలల్లో విలీన మైన ప్రాథమిక పాఠశాలల పని తీరును పర్యవేక్షించాలన్నారు. రికా ర్డుల నిర్వహణతో పాటు యాప్‌ల వినియోగం తప్పనిసరిగా అమలు చేయాల న్నా రు. సమావేశంలో ఏఎంఓ కృష్ణంరాజు, ఉపవిద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, ఎం ఈవో ఎస్‌.దేవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 


 విస్తృతంగా తనిఖీలు

నందిగాం: జిల్లా విద్యా శాఖాధికారి బి.లింగేశ్వర రెడ్డి మంగళవారం నందిగాంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.  మెయిన్‌ ప్రాఽథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, ఎంఆర్‌సీ, భవిత కేంద్రాలను సందర్శించి పలు అంశాలపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజన పఽథకం అమలు, విద్యార్థుల విద్యా సామర్ధ్యం, బోధనలను పరిశీలించారు. ఆయనతో పాటు హెచ్‌ ఎంలు పి.మల్లేశ్వరరావు, వై.హరిబాబు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ ఏ.ప్రసాదరావు తదితరులున్నారు. 

 

Updated Date - 2021-12-01T05:14:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising