ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాకుళంలో హిందూ దేవుళ్ళ విగ్రహాలపై ఆగంతకుల దాడి

ABN, First Publish Date - 2021-08-08T17:33:15+05:30

శ్రీకాకుళం: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో హిందూ దేవుళ్ళ విగ్రహాలపై దాడులు పెరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో హిందూ దేవుళ్ళ విగ్రహాలపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా జిల్లాలోని శ్రీముఖలింగం సమీపంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న ఉప ఆలయాల్లోని విగ్రహాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. సరస్వతీ దేవి, వినాయకుడు, మహిశాసుర మర్దిని విగ్రహాలను ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

Updated Date - 2021-08-08T17:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising