శాకాంబరీదేవిగా గాయత్రీ మాత
ABN, First Publish Date - 2021-07-24T05:07:02+05:30
గాయత్రీ కాలనీలోని వేద మాత గాయత్రీదేవి శుక్రవారం శాకాంబరి మాతగా దర్శనమిచ్చారు.
రాజాం రూరల్: గాయత్రీ కాలనీలోని వేద మాత గాయత్రీదేవి శుక్రవారం శాకాంబరి మాతగా దర్శనమిచ్చారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించి అర్చకుడు వాసా జగదీశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ధర్మకర్త కొండవేటి వివేకానందరావు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Updated Date - 2021-07-24T05:07:02+05:30 IST