ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాకాంబరీదేవిగా గాయత్రీ మాత

ABN, First Publish Date - 2021-07-24T05:07:02+05:30

గాయత్రీ కాలనీలోని వేద మాత గాయత్రీదేవి శుక్రవారం శాకాంబరి మాతగా దర్శనమిచ్చారు.

వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌: గాయత్రీ కాలనీలోని వేద మాత గాయత్రీదేవి శుక్రవారం శాకాంబరి మాతగా దర్శనమిచ్చారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించి అర్చకుడు వాసా జగదీశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ధర్మకర్త కొండవేటి వివేకానందరావు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. 

 

 

Updated Date - 2021-07-24T05:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising