ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌతు శిరీషను కించపరచడం తగదు

ABN, First Publish Date - 2021-08-01T05:11:15+05:30

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ సమన్వయకర్త గౌతు శిరీషను వ్యక్తిగతంగా కించపరిచేలా వైసీపీ సోషల్‌ మీడియా సభ్యులు పోస్టులు పెట్టడాన్ని టీడీపీ మండల నాయకులు ఖండించారు.

వైసీపీ సోషల్‌ మీడియా పెట్టిన ప్రతులను దహనం చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ సోషల్‌ మీడియా ప్రతుల దహనం

వజ్రపుకొత్తూరు: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ  సమన్వయకర్త గౌతు శిరీషను వ్యక్తిగతంగా కించపరిచేలా వైసీపీ సోషల్‌ మీడియా సభ్యులు పోస్టులు పెట్టడాన్ని టీడీపీ మండల నాయకులు ఖండించారు. శనివారం పార్టీ మండలాధ్యక్షుడు సూ రాడ మోహనరావు, నాయకులు బి.శశిభూషణ్‌,  కర్ని రమణ,  సాంబమూర్తి, మరడ దుర్యోధనరెడ్డి విలేకరులతో మాట్లాడారు. మహిళలను కించపరిచేలా సోషల్‌ మీడియాలో విమర్శలు చేయడం సరికాదన్నారు.  అనంతరం వైసీపీ సోషల్‌మీడియా చేసిన విమర్శల ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉమామహేశ్వరరావు, దాసరి జేజేరావు, బైనపల్లి ఆనంద్‌, లైశెట్టి భీమారావు తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-08-01T05:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising