ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైకిల్‌పై తిరుమలకు

ABN, First Publish Date - 2021-12-10T05:29:38+05:30

సైకిల్‌పై తిరుమలకు

సైకిళ్లపై తిరుమలకు వెళ్తున్న తండ్రీకుమారుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎచ్చెర్ల: అజ్జరాం గ్రామానికి చెందిన బోర ఈశ్వరరావు తన కుమారుడు ఏడుకొండలు గురువారం సైకిల్‌పై తిరుమల యాత్రకు బయలుదేరారు. 2000 సంవత్సరంలో ఒంటరిగా పాదయాత్ర చేసుకుంటూ ఈశ్వరరావు తిరుమలకు వెళ్లాడు. ఆ మరుసటి  ఏడాది నుంచి సైకిల్‌పై వెళ్లి వెంకన్నను దర్శనం చేసుకుంటున్నాడు. ఈ ఏడాది మాత్రం తన కుమారుడితో కలిసి సైకిల్‌పై తిరుమలకు బయలుదేరాడు. 21వ సారి తాను తిరుమలకు వెళ్తున్నట్లు ఆయన   చెప్పాడు. లోక కళ్యాణం కోసం ఈ యాత్రను కొనసాగిస్తున్నట్టు తెలిపాడు. పది రోజుల్లో తిరుమలను చేరుకుంటామని చెప్పారు. 

Updated Date - 2021-12-10T05:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising