ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యంపై దృషి సారించండి

ABN, First Publish Date - 2021-02-25T05:18:19+05:30

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆసుపత్రి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఆసుపత్రిలో సమావేశం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోంపేట : ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పటికప్పుడు పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆసుపత్రి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు వైద్యుల బిల్లులు చెల్లించేందుకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలను, వార్డులను పరిశీలించారు. సరైన మార్చురీ గది లేకపోవడంతో డీఈతో మాట్లాడి... సమస్య పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లక్ష్మీనారాయణ, వైద్యులు రాజేంద్రప్రసాద్‌, రామకృష్ణ, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T05:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising