ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీసీసీ అభివృద్ధిపై దృష్టి సారించండి

ABN, First Publish Date - 2021-08-04T05:34:07+05:30

అటవీ ఉత్పత్తులను సేకరించి జీసీసీ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆ సంస్థ ఎండీ పీఏ శోభ తెలిపారు.

నిర్మాణంలో ఉన్న జీఎం కార్యాలయాన్ని పరిశీలిస్తున్న శోభ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 సంస్థ ఎండీ పీఏ శోభ 


సీతంపేట: అటవీ ఉత్పత్తులను సేకరించి జీసీసీ  అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆ సంస్థ ఎండీ పీఏ శోభ తెలిపారు. మంగళవారం సీతంపేటలోని జీసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా శోభ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న డివిజినల్‌ కార్యాలయ  భవన సముదా యాన్ని త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. కొత్తూరులో  ఉన్న జీసీసీ స్థలంలో షాపింగ్‌కాంప్లెక్స్‌ నిర్మించనున్నట్లు చెప్పారు.  సీతంపేటలోని సూపర్‌బజారును తెరిచి వ్యాపారా భివృద్ధి చేయాలన్నారు. ఆమె వెంట జీసీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ చిన్నబాబు, జీఎం శ్రీరాములు, మేనేజర్‌ నరసింహులు పాల్గొన్నారు.




 


Updated Date - 2021-08-04T05:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising