ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగరంగ వైభవంగా ధ్వజారోహణ

ABN, First Publish Date - 2021-03-04T05:21:44+05:30

మందస వాసుదేవుని ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణ అంగరంగ వైభవంగా జరిగింది.

వాసుదేవుడిని ఊరేగిస్తున్న వేదపండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందస: మందస వాసుదేవుని ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణ అంగరంగ వైభవంగా జరిగింది. త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో వాసుదేవ పెరుమాళ్‌ స్వామి హనుమత్‌వాహనంలో ఆలయం నుంచి దక్షిణానికి వేంచేశారు. ఈ సందర్భంగా గరుత్మంతుడిని బొమ్మ రూపంలో ధ్వజస్తంభానికి వేలాడదీసి పూజలు చేశారు. సంతానంలేని వారికి గరుడ ప్రసాదం పంపిణీ చేశారు. సూర్యక్రాంతికి ఎదురుగా భూతద్దాన్ని పెట్టి యాగశాలలో అగ్నిప్రతిష్ఠ హోమాలు చేపట్టారు. వాసుదేవుడ్ని ఊరేగింపుగా వేదికపైకి తీసుకువచ్చి రామపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిదండి వేదనాథ రామానుజ జీయర్‌ స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికభావన పెంపొందించుకోవాలని కోరారు.

Updated Date - 2021-03-04T05:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising