ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎనిమిది క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-10-27T05:21:23+05:30

పొందూ రులో మంగళవారం అక్ర మంగా ఆటోలో తరలిస్తున్న ఎనిమిది క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ విజి లెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకన్నారు.

స్వాధీనం చేసుకున్న బియ్యంతో అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పొందూరు: పొందూ రులో మంగళవారం అక్ర మంగా ఆటోలో తరలిస్తున్న ఎనిమిది క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ విజి లెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకన్నారు. రేషన్‌ బియ్యం రాపాక సమీపంలో ఉన్న రైస్‌మిల్లుకు  ఆటోలో తరలి స్తున్నట్లు సమాచారం మేర కు విజిలెన్స్‌ ఎస్‌ఐ రామారావు, పౌరసరఫరాల శాఖ డీటీ షరీఫ్‌  దాడిచేశారు.  బియ్యం స్వాధీనం చేసుకుని, తరలిస్తున్న పొగిరికి చెందిన గెంబలి సత్యనారా యణను అదుపులోకి తీసుకుని 6-ఏ కేసు నమోదు చేశారు.  బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు.



Updated Date - 2021-10-27T05:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising