ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

ABN, First Publish Date - 2021-07-25T05:33:15+05:30

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పిరియా సాయిరాజ్‌ తెలిపారు.

రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న సాయిరాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంచిలి:  గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పిరియా సాయిరాజ్‌ తెలిపారు.శనివారం తలతంపర పంచాయతీలో రోడ్డుపనులకు  శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందిస్తునే, గ్రామాల్లో సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌  జగబందుదొళాయి, నాయకులు పి.దేవదాసురెడ్డి, ఐ.కృష్ణారావు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-07-25T05:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising