ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంక్షేమానికి కృషి

ABN, First Publish Date - 2021-08-01T05:13:55+05:30

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శనివారం తామరాపల్లిలో రైతుభరోసా కేంద్రం, గ్రామ సచివాలయ నూతన భవనాలను ప్రారంభించారు.

మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ 

నరసన్నపేట, జూలై 31 : రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శనివారం తామరాపల్లిలో రైతుభరోసా కేంద్రం, గ్రామ సచివాలయ నూతన భవనాలను ప్రారంభించారు. రైతులకు విత్తనాలు ఎరువులు, పురుగు మందులు ఆర్‌బీకే ద్వారా ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొన్నాన దాలినాయుడు, నాయకులు ఆరంగి మురళి, చింతు రామారావు, కోరాడ చంద్ర భూషణగుప్త, సర్పంచ్‌ ముచ్చ కరుణ తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-08-01T05:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising