ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయపడొద్దు అండగా ఉంటాం...

ABN, First Publish Date - 2021-12-05T05:20:42+05:30

జవాద్‌ తుఫాన్‌ నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు భయపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అన్నారు. ఈ మేరకు శనివారం బారువలో పర్య టించి మాట్లాడారు. మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి సహాయం కావాలన్నా అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫోన్‌ ద్వారా తెలియజేస్తే తక్షణ సహాయం అందుతుందన్నారు.

పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ

సోంపేట : జవాద్‌ తుఫాన్‌ నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు భయపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అన్నారు. ఈ మేరకు శనివారం బారువలో పర్య టించి మాట్లాడారు. మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి సహాయం కావాలన్నా అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫోన్‌ ద్వారా తెలియజేస్తే తక్షణ సహాయం అందుతుందన్నారు. తహసీల్దార్‌ సదాశివుని గురుప్రసాద్‌, ఎంపీడీవో సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ నిమ్మన దాసు, జడ్పీటీసీ సభ్యురాలు తడక యశోద, సర్పంచ్‌ యర్ర రజని తదితరులు ఉన్నారు. 

  

Updated Date - 2021-12-05T05:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising