ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయోద్యమ నేతల విగ్రహాల ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-12-27T05:00:08+05:30

స్థానిక ఆదివాసీ భవన ప్రాంగణంలో ఆదివాసీ సంఘ నేతల ఆధ్వర్యంలో జాతీయోద్యమకారులు కొమరం భీమ్‌, బిర్సాముండా, భగత్‌సింగ్‌ విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించారు.

విగ్రహావిష్కరణ సందర్భంగా నినాదాలు చేస్తున్న ఆదివాసీ సంఘ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాతపట్నం: స్థానిక ఆదివాసీ భవన ప్రాంగణంలో ఆదివాసీ సంఘ నేతల ఆధ్వర్యంలో జాతీయోద్యమకారులు కొమరం భీమ్‌, బిర్సాముండా, భగత్‌సింగ్‌ విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయనగరానికి చెందిన ఆదివాసీ రచయిత మల్లిపురం జగదీష్‌ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యోద్యమంతో పాటు ఆదివాసీ ఉద్యమాల్లో వీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొర సావిత్రమ్మ, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి వాబ యోగి, గురాడి అప్పన్న, ఏయూఎస్‌పీ మండల అధ్యక్షుడు డి.రామారావు, డీకే ప్రసాద్‌ మల్లిపురం భాగ్యలక్ష్మి, మల్లిపురం శ్రీను, ఆజారి రామారావు పాల్గొన్నారు. 

 


Updated Date - 2021-12-27T05:00:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising